Wednesday 5 March 2014

మృత్యంతర మేలు --రచన పత్రిక

రచన పత్రిక మార్చి 2014 సంచికలో  కధాపీఠంకధ  ' మృత్యంతర మేలు ' ప్రచురితమైంది. చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలుప ప్రార్ధన.
*************
గోదావ రీ నదీ జలాల మీంచీ వీస్తున్న కమ్మని, చల్లని పిల్ల గాలికి , కార్తీక  పౌర్ణమి వెన్నెల జోడు కాగా  మనోహరంగా ఉంది వాతావరణం. వాడుక  ప్రకారం ఆ నలుగురు   మిత్రులూ  రాత్రి  భోజనం  ఓబ్రెడ్ ముక్కతో ఐందని పించి  గోదారొడ్డున ఇసుకలో నడక సాగిస్తున్నారు.                                                                                                                                        ఉన్నట్లుండి నడక ఆపి " నిజంగానే ఆత్మలు , దయ్యలూ  ఉన్నాయంటావా  సూర్యం?" అంటూ  శాస్త్రి తన అనుమానం  వెలిబుచ్చాడు .  అతడిపూర్తి  పేరు విశ్వనాధశాస్త్రి.                                                                                                       
"ఏమోనోయ్! నాకు మాత్రం  ఆ నమ్మకాలేం  లేవు ఇంతవరకూ…." ఖండితంగా చెప్పాడు  సత్యం.  అతడి పూర్తి పేరు  సత్యనారాయణ మూర్తి.   -----------  

No comments:

Post a Comment